janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆయన గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా...
స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడంపై విమర్శలు గుప్పించారు. ఈ దేశాన్ని విభజించేందుకు సీఏఏను తీసుకొచ్చారని అన్నారు....
ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన ఏపీ సీఎం జగన్ నిన్న 'సిద్ధం' సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు లక్షలకు లక్షలు జనం తరలి వచ్చినట్లు వార్తలు వచ్చాయి....
Kamal Haasan: తమిళనాడు సీఎం.. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో ఈరోజు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై...
Gaami: విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గామి'. డిఫరెంట్ కాన్సెఫ్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తికావడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. ఈ ఆరేళ్ల ప్రయాణం గురించి చిత్రయూనిట్ ప్రమోషన్స్లో చెబుతూనే...
మంగళగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక...
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హైదరాబాద్ నియోజకవర్గానికి లోక్సభ అభ్యర్థిగా మాధవీ లతను ఎన్నుకుంది, అక్కడ ఆమె ఎంఐఎం యొక్క బలీయమైన అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కొంటుంది. సలావుద్దీన్ ఒవైసీ మరియు తరువాత అతని...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా జరగనున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారం చేజిక్కించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల్లో మళ్లీ గెలవగలడా? ప్రతిపక్షంలో ఉన్న...
AP Politics: అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తించిన తీరు పట్ల ఏపీ కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్...
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆయన పెద్ద అభిమాని అని అందరికీ తెల్సిందే. జనసేన కార్యకర్తగా స్టేజిపై ఎన్నో ప్రసంగాలు ఇచ్చాడు. ఎంతోమందిని విమర్శించాడు కూడా....
TDP-JANASENA FIRST LIST: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఈసారి ఏపీ ఎన్నికలు చాలా స్పెషల్. టీడీపీ-జనసేన కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనూ ఈ రెండు పార్టీలు పొత్తుతో...
ఏపీలో కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆంధ్రరత్న భవన్ నుంచి...
బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పలువురు రాజకీయనేతలు, సినీ తారలు రాహుల్ గాంధీ ఫైర్ అవుతున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర...
AP Politics: ఆంధ్రప్రదేశ్లో మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నేతల దాడులు పెరిగిపోయాయి. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ బహిరంగ సభలో కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై...
AP Politics: ఏపీలో పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య టికెట్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి వెళ్లబోతున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే...
ఏపీలో ప్రస్తుతం సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. టీడీపీ విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్...
అమరావతిలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ రాసిన 'విధ్వంసం' పుస్తకావిష్కరణ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేతలు పవన్ కళ్యాణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు....
AP Politics: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న పలువురు నేతలు టీడీపీలోకి భారీగా చేరుతున్నారు. టీడీపీ చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికారం...
జనసేన అధినేత పవన్కల్యాణ్.. మద్యం, ఇసుక, గనుల అక్రమార్జన సొమ్ముతో వైసీపీతో ఎన్నికలకు సిద్ధమైందని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర హైకోర్టు...
Yatra 2: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున నారా లోకేష్ మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. తన పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాలను కలుపుతూ ఇప్పుడు శంఖారావం పేరుతో...
AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శల దాడి ఎక్కువ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల బాణాలు...
YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం...
Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరం కాబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లోపోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరితో బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నాయి ఇరు పార్టీలు....
YS Sharmila: వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఏపీలో కొత్తగా తీసుకొస్తున్న భూహక్కుచట్టంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ చట్టం గనుక అమల్లోకి వస్తే ప్రభుత్వమే భూకబ్జాలు...
Chandra Babu Naidu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి తాను చేసిన పనుల గురించి చెప్పుకునే ప్రయత్నం...
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరటంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవికి భారతదేశంలో రెండో...
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలోని దెందులూరులో 'సిద్ధం' పేరుతో జగన్ బహిరంగ సభను...
భారతీయ జనతా పార్టీలో అగ్రనేత, కురు వృద్ధుడు ఎల్.కే. అద్వానీకి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాష్ట్రీయ స్వయం...
ఏపీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించేందుకు వైఎస్ షర్మిల శాయశక్తులా కృషిచేస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ నేతల్లో జోష్ పెంచింది. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ...
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. చంద్రబాబు 'రా కదలి రా'...