దేశంలోనే తొలిసారిగా అత్యధిక సామర్థ్యం కలిగిన ఆరు అతి పెద్దవైన విద్యుత్ సబ్ స్టేషన్ అతితక్కువ కాలంలో పూర్తి చేసి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 400కేవీ, 220...