ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో కొవిడ్-19 బారినపడ్డవారి సంఖ్య 8,356కు పెరిగింది. గత 24 గంటల్లో 909 కొత్త కేసులు నమోదుకాగా, 34 మంది మృతిచెందారు....
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలు ఉంది. మరో వైపు క్రమంగా కొత్త కేసులు పెరుగుతూనే వున్నాయి.. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 1035...
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కవచం' సినిమా రికార్డు సృష్టించింది. హిందీలో ఈ చిత్రం 'ఇన్స్పెక్టర్ విజయ్' టైటిల్తో విడుదలైంది. యూట్యూబ్లో ఈ చిత్రాన్ని...