ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ.. నిర్ణయం తీసుకుంది. రూ.10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు...
ఆంధ్రప్రదేశ్లో సీఐడీ చంద్రన్న ప్రయోజన విభాగంగా మారిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఏ ప్రాతిపదికన లెక్కించారని ఆయన ప్రశ్నించారు. 2014లో...