వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు హీరో మంచు మనోజ్. తను నటించిన తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా...
వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని...