బుల్లితెరపై స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. వెండీతెరపై కూడా తన సత్తా చాటుకుంటుంది. రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న అనసూయ.. ఆ తరువాత వరుస అవకాశాలతో...
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజాచిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో...