ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం...
Save Amaravati Save Farmers!! Vijay Sai Reddy, financial advisor to politician Jagan Mohan Reddy, who is being investigated for corruption charges and has to...
అమరావతి ప్రాంతంలోని మందడంలో ఇవాళ ధర్నా చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యంపై నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలను బలవంతంగా ఈడ్చు కెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించడంపై రైతులు మండిపడుతున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న...
అమరావతిలో రైతులు, రైతు కూలీలు, మహిళల ఆవేదన చూసి తన హృదయం ద్రవించిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి రాజధాని అమరావతి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న చిరంజీవి, భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి...
కృష్ణానది కరకట్టపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నఇంటిని సీఆర్డీఏ సిబ్బంది కూల్చివేస్తున్నారు. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసంతో పాటు మరికొన్ని కట్టడాలను కూడా సీఆర్డీఏ కూల్చి వేత పనులను ప్రారంభించింది. మూడు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలే గందరగోళానికి కారణమయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారు. రేపు బొత్స సీఎం...