జనసేన అధినేత పవన్కల్యాణ్ వడదెబ్బ నుంచి కోలుకున్నారు. శుక్రవారం విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవన్.. డీహైడ్రేషన్తో అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రానికి ఆయన కోలుకోవడంతో గుంటూరు జిల్లా తెనాలిలో ఈ...
2019 న జరుగుతున్న ఎన్నికల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల సమయంలో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని...