ఏపీ సీఎం జగన్.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంతంలో ఉద్యమం ఉద్ధృతమైన నేపథ్యంలో రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం...
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి.. దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, ఏజీ శ్రీరామ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు....
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందంటూ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్... మూడు రాజధానుల ప్రకటనపై...
ఎంత మంది వ్యతిరేకించినా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుచేసి తీరుతామని తేల్చిచెప్పారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమాన్ని ఆయన ఇవాళ ఒంగోలులో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా చరిత్రలో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు భాషను కాలరాస్తే మట్టిలో కలిసిపోతారంటూ సీఎం జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. తెలుగు ఉనికిని...
ఇంగ్లీష్ విద్య పవన్, జగన్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇసుక సమస్యపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. అనంతరం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాట్లాడితే మూడు పెళ్లిల్లు అంటున్నారని,...