ఏపీలో జరిగిన ఉత్కంఠ పోరులో జనసేన బోణీ కొట్టింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటినుంచి రాష్ట్రంలో ఏకపక్షంగా వీస్తోన్న వైసీపీ ఫ్యాన్ గాలి హోరులో జనసేన ఒక్క స్థానం నిలబెట్టుకోగలిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు...
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చే సర్వేలతో జనసేనకు పనిలేదని.. రాష్ట్రంలో జనసేన పార్టీ నిశ్శబ్ద విప్లవం సృష్టించనుందని ఆ పార్టీ నేత మాదాసు గంగాధరం అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. జనసేన చెప్పే మార్పు మొదలైందని.. దాన్ని కొనసాగిద్దామని అన్నారు. ఆదివారం గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల్లో వారి అనుభవాలను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బదిలీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలే ఇంటెలిజెన్స్ డీజీ సహా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారని, ఇప్పుడు సీఎస్ను...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ..'నేనే బావుండాలి.. మిగతా వాళ్లంతా నాపై ఆధారపడాలి' అనే ధోరణి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిదని ధ్వజమెత్తారు. తనకు టీడీపీతో గానీ, వైసీపీతో గానీ వ్యక్తిగతంగా ఎలాంటి...
దుష్టచతుష్టయం కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్ని దాడులు చేయాలో అన్నీ చేస్తున్నారని, న్యాయస్థానం కొట్టేసిన వంశీ పాత కేసును తిరగదోడి.. నాన్ బెయిల్...
కార్యకర్తలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. నిన్నంతా హైదరాబాద్లోనే జగన్ ఉన్నాడంటే మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడని గ్రహించాలని పార్టీ ముఖ్య నాయకులు, ఆ పార్టీ నేతలను అప్రమత్తం...