సీనియర్ రాజకీయ నాయకుడు ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 12న తన ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు...
ఆంధ్రప్రదేశ్ మంత్రి కిడారి శ్రవణ్ తన పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో రాజీనామా లేఖను ఆయన అందజేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరునెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. వివిధ కారణాలతో...