ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం పాత బస్టాండ్ కూడలిలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే సీఎం చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని జగన్ విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు...
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అనుచరులు గద్దె కిషోర్ మరికొందరు గార్లమడుగు మాజీ సర్పంచి సాంబశివకృష్ణారావుపై దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి...
సోషల్ మీడియా పుణ్యమా అని నేటి కాలంలో సాధరణ వ్యక్తుల్లో దాగివున్నఅసాధరణ ప్రతిభ బయటకు వస్తుంది. టాలెంట్ ఎక్కడ కనిపించినా దాన్ని తమ సెల్ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఒక్క...
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీ కన్వెషన్ హాల్లో మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేవీ రావుపై తాను ఎఫ్బీఐకి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.. సాధారణ సినిమా హాల్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలనపై, నిర్ణయాల నిప్పులు చెరిగారు. చంద్రబాబు భావితరాలను ప్రభావితం చేసే వ్యక్తి...
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్పీ ఠాకుర్లతో సహా మరో 8 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపై...
ఏపీ ప్రభుత్వం తిత్లీ తుఫాన్ సహాయాన్ని కూడా ప్రచారానికి వాడుకోవడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు. 'తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం...