అయోధ్య కేసులో ఓవైపు హిందూ పక్షాలు, మరో వైపు ముస్లిం ప్రతినిధులు వెల్లడించిన అంశాలేమిటి అనేదానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో ఆయా పక్షాలు అనేక అంశాలను కోర్టు దృష్టికి తెచ్చాయి....
అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పై సుప్రీంకోర్టులో నేటితో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. అయోధ్య కేసులో చివరిరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వాడివేడిగా సాగాయి. అయితే తీర్పును మాత్రం కోర్టు రిజర్వ్లో పెట్టింది....