తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరినదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటు వెలికితీతలో పురోగతి సాధించారు. సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్ల...
గోదావరిలో ఈ నెల 15న కచ్చలూరు వద్ద జరిగిన లాంచి ప్రమాదంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో లాంచిలో 8 మంది సిబ్బంది సహా 73 మంది ఉన్నట్లు అధికారులు...
గత కొన్ని రోజులుగా గోదావరి నదికి వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో నదిలోకి బోటులను అనుమంతించడంలేదు. అయితే, గోదావరిలో ఉదృతి కాస్త తక్కువగా ఉండటంతో రాయల్ వశిష్ట అనే బోట్ 61 మందితో...