తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటకు తీశారు. 38 రోజుల పాటు గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట ఇవాళ బయటకు వచ్చింది. దీంతో...
గోదావరిలో పర్యాటకులు ప్రయాణించే లాంచి మునిగిపోయింది. దేవీపట్నం మండలం మంటూరు-కచ్చులూరు మధ్యన గోదావరిలో ఈ ఘటన జరిగింది. 62 మంది పర్యాటకులతో పాపికొండలకు వెళ్తున్న పున్నమి లాంచి మునిగింది. ఇది గండి పోచమ్మ...