ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ పాటించేందుకు అన్ని రాష్ట్రాలు మద్దతు పలికాయి. ఏపీలోనూ జనతా కర్ఫ్యూ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం సూచనలు జారీచేసింది. మార్చి 22వ తేదీన...
కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ పాటించాలంటూ...