ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. అయితే తాను ఆప్ లో చేరడంలేదని, ఆ పార్టీ సిద్ధాంతాలు తనకు బాగా...
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థుల కోసం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. కాగా,...
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీయిజం పెరుగుతుందని విమర్శించారు. 'జగన్ సంస్కృతి' ని కాకినాడకు తీసుకువస్తే తరిమికొడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి జగన్ ఏం...
జబర్దస్త్ కమెడియన్.. హైపర్ ఆది రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈయన జనసేన కోసం ప్రచారం మొదలు పెట్టాడు. ఆది దూకుడు చూస్తుంటే ఈయన త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చేలా కనిపిస్తున్నాడు. అంతగా...
రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ముందుకొచ్చి టీడీపీకి ఓటేయాలని ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ తప్ప రాష్ట్రంలో మరెవరికీ ఓటడిగే హక్కు లేదని లబ్ధిదారులు అర్థమయ్యేలా...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గురువారం (14న) రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభకు యుద్ధ శంఖారావం అని పేరు పెట్టారు. రాజమహేంద్రవరం...