టాలీవుడ్లో కలకలం రేపిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్లో ఈ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినీనటులతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా డ్రగ్స్ బారిన...
వరుస పేలుళ్లతో ఆదివారం ఉదయం శ్రీలంక ఉలిక్కిపడింది. రాజధాని కొలంబోలో జరిగిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 138 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండిస్తూ...
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినీ ప్రముఖులు గురువారం ఉదయం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, సుధీర్బాబు, మాధవన్, ఎంఎం కీరవాణి తదితరులు ఓటు వేసిన అనంతరం దిగిన...