దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మరో రెండువారాలపాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు...
ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. అసలే ఆర్థికమాంద్యం. రాష్ట్రాల బడ్జెట్ అంతా సంక్షేమ పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులకే సరిపోతుంది. దీంతో కేంద్ర...
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు వేర్వేరుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణకు 10 మంది, ఆంధ్రప్రదేశ్కు 16...
కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్యాయం చేసేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సినవన్నీ వడ్డీతో సహా...