రాజధాని అమరావతి గురించి వైసీపీ అధినేత జగన్ కనీసం ప్రచారానికి చివరిరోజైనా ఒక్క మాటా మాట్లాడలేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నిక ప్రచారంలో బాబు చివరి రోడ్షో తాడికొండలో జరిగింది....
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ..'మీరు బాహుబలి అయితే.. నేను మహా బాహుబలిని' అని కేసీఆర్ను ఉద్దేశించిన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఎన్నికల ప్రచారం ఆయన కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు....
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన బీఫామ్లను టీడీపీ, వైసీపీ నేతలు దొంగిలించారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని ఐలాపురం హోటల్లో తమ...
తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్లను రూ.3వేలకు పెంచుతామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫించన్ల అర్హత వయసును తగ్గిస్తామని తెలిపారు. 300 చదరపు అడుగుల...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెథాయ్ తుఫానును అత్యవసర పరిస్థితిగా భావించాలనిఅధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో రెడ్అలర్ట్ ప్రకటించి దానికి తగ్గట్లుగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం...
ఇవాళ గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ తెలంగాణలో ఫలితాలు చూసి ఏపీ ప్రజలు సంతోషపడ్డారని చెప్పారు. 'కాంగ్రెస్ తో కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ప్రజలు దాన్నే నిజంచేశారు....
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను చాలా మంది పిఠాపురం నుంచి పోటీచేయాలని అడుగుతున్నారని అన్నారు. తనను...