సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజాగా పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా 'లైగర్' నుంచి బీటీఎస్ పిక్స్ని విడుదల చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈరోజు ఉదయం చిత్రనిర్మాతలలో ఒకరైన...
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే....
టాలీవుడ్లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు హాట్టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా? అన్న కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్(ఈడీ) పలువురు సినీ తారలను ప్రశ్నిస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి...
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి చార్మీ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్తో చార్మీ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు చార్మీని ప్రశ్నించనున్నారు....
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ పాన్ ఇండియా...