టాలీవుడ్ లో కేరళ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అనేక మంది కేరళ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతుంటారు. టాలీవుడ్ లో హిట్ కొట్టారంటే... వరసగా ఆఫర్లు వస్తుంటాయి....
'సాయి ధరమ్ తేజ్', కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ నటించనున్నాడని...