దేశవ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లోను, 319 జిల్లాలు గ్రీన్జోన్లో ఉన్నట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 5 రెడ్జోన్లు, 7 ఆరెంజ్ జోన్లు, ఒక...
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా బాధితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల ఇప్పటికే ప్రజా రవాణాను నిలిపేశాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏపీ, తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేశారు....