కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నిరుపేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి. ఈమహమ్మారిని అరికట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోనూ లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర...
శంషాబాద్ విమానాశ్రయంపై అధికారులు డేగ కన్ను పెట్టారు. ఎందుకంటే విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో అధికారులను ప్రభుత్వం మరింత అప్రమత్తం చేసింది. ఇప్పటికే తెలంగాణలో...
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ దేశాన్ని గడగడలాంచింది. ఈ వైరస్తో అక్కడ దాదాపు 3,000 కుపైగా మృతి చెందగా.. ఇప్పుడు ఆ దేశంలో కొంత తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే ఈ వైరస్...