కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఓకీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ 3 మాస్కుల...
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజలు ఒకేసారి ఇళ్ళలోంచి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు....
దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్డౌన్ తప్పనిసరి...
తెలంగాణలో కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైంది. విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు...
సీఎం కేసీఆర్ కరీంనగర్లో కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా...
కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, మీ కుటుంబంలోని, పరిసర ప్రాంతాల్లోని వారికి అది సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మాధ్యమాల ద్వారా ప్రచారాలు చేస్తున్నాయి. ప్రజలకు...