దేశంలో కరోనా విజృంవిభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువు సినీ నటులు కరోనా బారిన పడ్డారు. తాజాగా నటి తమన్నా తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా...
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇవాళ 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 2282కి చేరింది. గత 24...
తెలంగాణలో మరో 47 కరోనా కేసులు
తెలంగాణలో ఇవాళ కొత్తగా 47 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1414కి చేరింది....
కరోనా వైరస్ భారత్లో మళ్లీ విజృంభిస్తోంది...లాక్డౌన్ కారణంగా వైరస్ వ్యాప్తిని అరికట్టామని పాలకులు చెపుతున్నప్పటికి మహమ్మారి ప్రభావం మాత్రం తగ్గడం లేదు... దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి.. కేంద్ర ఆరోగ్య...
ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య 2137కి చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మృతిచెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా...
తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ మరో 51 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 3 రోజులుగా ఎక్కువ కేసులు బయటపడుతుండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది....
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3244 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు...