హీరోయిన్ శ్రియ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అందులో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోన్న ఈ బ్యూటీ రూ.200...
కరోనా వైరస్ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి...
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కరోనా మహమ్మారిపై పోరాటానికి.. కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా...
Many bigwigs from Ratan Tata to Infosys including celebrities have come forward by pledging support to fight against the pandemic by contributing to the...
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. కేంద్ర, తెలుగు రాష్ట్రాలకు తన వంతు విరాళాన్ని ప్రకటించారు. గురువారం ట్విటర్లోకి అడుగుపెట్టిన ఆయన తన అధికారిక ఖాతా వేదికగా.....
కరోనా నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని...