తెలంగాణలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 127 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 110 మంది హైదరాబాద్కు చెందిన వారికి...
తెలంగాణాలో కరోనా మహమ్మారి గురించి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు...
తెలంగాణలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇవాళ కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 63కి...
తెలంగాణ మంత్రి హరీశ్రావు.. సిద్దిపేట గ్రీన్ జోన్లో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని జిల్లా ప్రజలకు సూచించారు. మాస్క్ ధరించకుంటే రూ.1000 జరిమానా తప్పదని ఆయన హెచ్చరించారు. శనివారం సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్లో కరుణ...
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజూ తగ్గుముఖం పడుతోంది. ఇవాళ తాజాగా 10 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132కి చేరింది. వీరిలో...
Telangana on Wednesday reported 11 new cases of Covid-19, taking the state''s tally to 1,107, officials said.
All 11 cases were reported from Greater Hyderabad,...
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. ఈ ప్రభావం సీని రంగంపై కూడా బాగానే ఉంది. సినీకార్మికుల్ని ఆదుకునేందుకు వారిని అదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ) అనే...