Bollywood beauty Malaika Arora's building in Bandra has been sealed after a resident tested positive for COVID. Reportedly, the building got sealed on on...
ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన మర్కజ్ సదస్సుకు హాజరైన 2,550 మంది విదేశీ తబ్లీగీలపై కేంద్రం నిషేధం విధించింది. వీరు పదేళ్లపాటు భారత్కు రాకుండా చర్యలు తీసుకుంటోంది. మత ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వీరంతా...
లాక్డౌన్ ముగుస్తుందని ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే కరోనా ముప్పు తప్పదని హీరో వెంకటేష్ అన్నారు. కేవలం లాక్డౌన్ మాత్రమే ముగుస్తుందని, కరోనా మహమ్మారి కాదని గుర్తుచేశారు. కరోనా కట్టడి కోసం గత 70...
కరోనాపై యావత్ దేశ ప్రజలు పోరాడుతున్నారని, ఇక ముందు మరింత పోరాడవలసి వస్తుందని ప్రధాని మోదీ మన్కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కరోనా సమయంలో...
దేశవ్యాప్తంగా మూడో విడత లాక్డౌన్ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడిపై అనుసరించాల్సిన...
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గంట గంటకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశం మొత్తంలో ఇప్పటి వరకు 5,954 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 186 మంది...
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో మార్చి 13 నుంచి మార్చి 15 వ తేదీ మత ప్రార్ధనలు జరిగాయి. ఈ ప్రార్థనల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొన్నారు. అంతే...