దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పక్కా ప్లాన్ వేసి ఓ ఆడపిల్లపై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి...
దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై పలువురు ప్రముఖులు సోషల్మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
''దిశ''...
క్యూనెట్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు పంపామని సైబరాబాద్ పోలీస్కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 38 కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 70 మందిని అరెస్టు చేశామన్నారు. క్యూనెట్ కేసులో పురోగతిని...
డేటా చోరీ వ్యవహారం మరింత ముదిరి పాకానపడుతోంది. ఈ వ్యవహారంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అమరావతిలో పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ టీడీపీ డేటా...