తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ దాయాదుల్లా ఒకరితో ఒకరు తలపడుతున్నారు. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం మొదలైంది. 10...
నెల్లూరులో జరిగిన వైసీపీ సమరశంఖారావం సభలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు టార్గెట్గా కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా చోరీ వ్యవహారంలో చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. వైసీపీ తరపున ఫాం-7...
డేటా చోరీ వ్యవహారంలో సైబారాబాద్ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇందులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఐటీ గ్రిడ్ ఇండియా డైరెక్టర్ అశోక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అశోక్ విచారణకు హాజరైతే ఇందులోని కీలక...