తన పాటలకు, శ్రోతలకు మధ్య వారధిలా రేడియో మిర్చి ఎఫ్ఎమ్ స్టేషన్ నిలుస్తుందని.. తన పాటలకు శ్రోతల నుంచి వచ్చే స్పందనను రేడియోమిర్చి ద్వారా తెలుసుకుంటానని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్....
మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ళ తరువాత వెండితెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు....
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఏ.ఆర్.రెహ్మాన్ తెలుగు సినిమాలు చేయకపోవడం.. హ్యారీస్ జయరాజ్ చరిష్మా తగ్గడంతో ప్రస్తుతం దేవిశ్రీ హవా పెరిగిపోతోంది. ఇప్పటివరకు 2.5...