సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు పోలీసులు.. అయితే, పోస్టుమార్టం పూర్తి చేసి ఇవాళే అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు పోలీసులు... కానీ, ఎన్కౌంటర్పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.....
దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పక్కా ప్లాన్ వేసి ఓ ఆడపిల్లపై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి...
దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై పలువురు ప్రముఖులు సోషల్మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
''దిశ''...