The shocking news of actor Mansoor Ali Khan being poisoned during a campaign event has stirred up concerns about the safety of political candidates in Tamil Nadu. Despite the ordeal, Mansoor Ali Khan remains hopeful for a speedy recovery and is determined to return to full health soon.
With the commencement of the bus yatra, the YSRCP aims to consolidate its support base and mobilize grassroots support ahead of the crucial Andhra Pradesh elections 2024.
ఈ నెల 23న వెల్లడికానున్న ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమిని చవిచూడబోతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మే 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం...
దేశానికి మోడీ పెద్ద ప్రమాదమని, ఆయన అభివృద్ధి విరోధి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ప్రమాదంలో పడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆందోళన...
కేసీఆర్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో కలుపుతానని చెప్పారని, తీరా రాష్ట్ర విభజన జరిగాక సోనియాను దుర్భాషలాడారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మోడీ, కేసీఆర్,...
రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉందని, ప్రత్యర్థులు ఎవరైనా బయటకు వస్తే అందులో కొట్టుకుపోతారని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకిల్ స్పీడ్ను ఎవరూ తట్టుకోలేరన్నారు. కృష్ణా జిల్లా...
మంత్రి నారా లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే కానప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి ఇప్పటికే 42 సంస్థలను తీసుకొచ్చారని.. వాటి ద్వారా 3500 మందికి ఉపాధి కలిగిందని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. నియోజకవర్గాన్ని...