అధికారంలో ఉంటేనే ఏ పార్టీ అయినా ఐక్యంగా ఉంటుంది. అధికారం పోతే ఎవ్వరూ దగ్గరకు రారు.. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైంది. గడిచిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎంతో...
ఎన్నికల్లో టీడీపీదే గెలుపని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే టీడీపీని గెలిపిస్తాయని ఆయన అన్నారు....
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 'మేము గెలుస్తామనే నమ్మకం లేదు. మాకు సింబల్ మార్చి 9...