ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసి మంచి జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నట్టు నరసింహన్ అన్నారు.. ఛత్తీస్గఢ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వచ్చినప్పుడు హైదరబాద్లో కర్ఫ్యూ ఉందన్నారు నరసింహన్. ఆ...
ఉమ్మడి ఏపీ గవర్నర్గా, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్గా పనిచేసిన.. తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం....
తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన సందర్భంగా ప్రముఖ షట్లర్ పీవీ సింధును సన్మానించారు. హైదరాబాద్, రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో ఈరోజు సన్మాన కార్యక్రమం...
ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ.. ఇందుకోసం గవర్నర్ను మార్చనుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన సుష్మా స్వరాజ్ను ఏపీ...