ఫోని తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారీ విరాళం అందించారు. దాదాపు కోటి రూపాయాలను ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహాయనిధికి పంపించారు. ఇలాంటి...
ఒడిశా, కోస్తాంధ్ర ప్రాంతాలను వణికించిన 'ఫొని' తుఫాను గమనంపై ఆర్టీజీఎస్ అంచనాలు నిజమయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తుఫాను కదలికలపై ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ అధికారులు కచ్చితమైన సమాచారం ఇస్తూ ప్రజల్ని...