అక్కినేని అమల.. రైతుల పట్ల నిజమైన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో సర్పంచి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 650 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు. ఒక్కో...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. కష్టాల్లో ఉన్నవారిని కేసుల...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 50 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి 3 రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29...
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గత 27 రోజులుగా అమరావతిలో రైతులు, మహిళలు, చిన్నారులు ఆందోళన చేస్తున్నారు. అయితే చాలా చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు..శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై కర్కశంగా...
ఏపీ రాజధాని అమరావతి రైతులపై సినీనటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్న రైతులను రోడ్డుకీడ్చావ్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం...
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి రైతులు ను కలిశారు. రాజధాని సమస్యలపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని పవన్ను రైతులు కోరారు. రాజధాని అమరావతి నుంచి మారుతుందని వైసీపీ నేతల ప్రచారంతో...