శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. ఈ చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది....
క్రీజీ హీరో విజయ్ దేవరకొండ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన 2019 ఫోర్బ్స్ ఇండియా '30 అండర్ 30' లో చోటు దక్కించుకున్నారు. భారత్లో 30 ఏళ్ల కన్నా తక్కువ వయసుకు...