భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. గురువారం మీడియా సమావేశం నిర్వహిస్తుండగా...
ఆంధ్రప్రదేశ్లో సీఐడీ చంద్రన్న ప్రయోజన విభాగంగా మారిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఏ ప్రాతిపదికన లెక్కించారని ఆయన ప్రశ్నించారు. 2014లో...