తెలుగులో శర్వానంద్, సాయికుమార్ నటించిన ప్రస్థానం సినిమా రాజకీయ కథాంశంతో దర్శకుడు దేవాకట్టా రూపొందించారు. ఈ చిత్రం 2010లో విడుదలైంది. కమర్షియల్గా సక్సెస్ సాధించలేకపోయినా టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా...
పూరీ జగన్నాథ్ రూపొందించిన 'టెంపర్' సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను అభిషేక్ బచ్చన్ చేస్తాడని అప్పట్లో ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా రన్ వీర్...