భారతీయ జనతా పార్టీలో అగ్రనేత, కురు వృద్ధుడు ఎల్.కే. అద్వానీకి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాష్ట్రీయ స్వయం...
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం 7 దశల్లో జరిగిన పోలింగ్లో ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఇక ఫలితాలే తరువాయి. ఈ ఎన్నికలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో...
దేశంలో జాతీయ పార్టీల పని అయిపోయింది. 2019 అంతా ప్రాంతీయ పార్టీలదే. ఈసారి దేశ ప్రధానిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్లు ఉత్తర భారత్లోని ప్రాంతాలను నమ్ముకొని...