దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా దాదాపు 47 రోజులపాటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బస్సులు, రైళ్లు, విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నెమ్మదిగా కేంద్రం ఒక్కో సడలింపులు ఇస్తున్న నేపథ్ంలో తాజాగా ప్యాసింజర్ రైళ్ల...
ప్రధానమంత్రి విశాఖ పర్యటనకు ఒకరోజు ముందు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్టణం కేంద్రంగా "దక్షిణ కోస్తా రైల్వే జోన్" ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు....