విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ధర్మపోరాటం చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబును ఏదో ఒక విధంగా...
ఈ నెల అక్టోబర్15న జనసేన భారీ కవాతుకు సిద్ధమవుతోంది. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ఈ కవాతు నిర్వహించనుంది. గోదావరిపై ఉన్నధవళేశ్వరం వంతెనపై ఈ కవాతు సాగనుంది. ఇక.. ఈనెల 7న పోలవరం...
In a shocking incident, a woman was murdered near actor-turned-politician Pawan Kalyan's farmhouse. The incident happened near Sankarapalli Mandal in Ranga Reddy district. The...
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు టీడీపీను దెబ్బతీసేందుకేనని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అమరావతిలో ఆయన మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కీలక అంశాలపై చర్చించారు. తమ రెండు...
పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుక్కనూరులో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో సమీక్షలు పెడుతున్నారు... కానీ, పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన...
గుంటూరు జిల్లా రేపల్లె నుంచి టీడీపీ తరఫున తాను పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న ఆయన.. తన దృష్టంతా తెలంగాణపైనే కేంద్రీకరించానని సినీ నటుడు సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా...
ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో శనివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. 2019-24 మధ్య దేశ రాజకీయాల్లో సమూల మార్పులు రానున్నాయి.. సరికొత్త నాయకత్వం రానుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనూ...