జనసన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగానే ఆయన పలువురు ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఆయన బివి రాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన...
పార్టీని పటిష్టం చేసేందుకు కమిటీలపై దృష్టిసారించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇందులో భాగంగా వివిధ విభాగాలతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాలకు కమిటీలను నియమిస్తున్నారు. మంగళవారం నరసాపురం పార్లమెంట్కి కమిటీని ప్రకటించిన జనసేనాని...
Noted film writer Paruchuri Gopala Krishna has advised Jana Sena chief Pawan Kalyan over his three words. During an event, Paruchuri opened up on Pawan...
పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా జనసేన పార్టీ తొలి కమిటీని ప్రకటించింది. నరసాపురం లోక్సభ నియోజకవర్గ పార్లమెంటరీ కమిటీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా బొమ్మదేవర...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టిన పవన్.. తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మహిళలకు పెద్దపీట వేశారు. ఈ మేరకు...
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ మరింత దూకుడు పెంచుతోంది.. ఇప్పటికే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. భారీ...
గుంటూరులోని ఎల్ఈఎం పాఠశాల మైదానంలో 'జనసేన శంఖారావం' పేరిట నిర్వహించిన సభలో పవన్ ప్రసంగించారు. అంతకుముందు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు,...