టాలీవుడ్ హీరో రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రమేశ్ వర్మ డైరెక్షన్లో ‘ఖిలాడి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకొంది. దీంతోపాటు శరత్ మండవ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం సహా సత్వర పరిష్కారంపై దృష్టి సారించారు. దీనికోసం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ను నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను...