తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో రిగ్ నుంచి గ్యాస్ లీకేజీ అవుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి గ్యాస్ లీక్ అవుతున్నా ఇప్పటివరకు అధికారులు మాత్రం లీకేజీని ఆపలేకపోయారు. ఓఎన్జీసీ అధికారుల...
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా థాటికి చైనాలో ఇప్పటి వరకు 200 మందికి పైగా మృతి చెందారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ దాదాపుగా 10వేల మందికి వ్యాపించినట్లు...
కోనసీమ రాజకీయం మరింత వైవిధ్యం. తూర్పుగోదావరి జిల్లాలో పసుపు జెండా ఎగరేస్తామని టీడీపీ నమ్మకంగా ఉంటే.. జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. జనసేన కూడా తెరపైకి రావడంతో తూర్పుగోదావరి...