Political equations are changing fast within the Nandamuri family especially after Harikrishna’s demise. While Balakrishna, who kept them at a distance till now, has...
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా 16 లోక్సభ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ బలం ఉంటేనే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చని...
హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార రోడ్షోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కూకట్పల్లి టీడీపీకి కంచుకోట అని.. సైబరాబాద్ తన మానసపుత్రిక అని.....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే తాము ఏపీలోనూ వేలుపెడతామని, రాజకీయంగా...
కూకట్పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. కూకట్పల్లిలో సుహాసినితో కలిసి రోడ్షోలో పాల్గొన్నారు. నందమూరి బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించాలని కూకట్పల్లి ప్రజలను...