కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నూతనంగా నిర్మించిన ఎయిర్పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును నిర్ణయించినట్లు సీఎం జగన్ ప్రకటించారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్తో కలిసి గురువారం ఓర్వకల్లు ఎయిర్పోర్టును సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్లోని 2 జిల్లాల్లోని ప్రజలను కరోనా వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. కర్నూలు, గుంటూరు ప్రజలు కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రోజురోజుకూ వైరస్ ప్రభావం ఎక్కువవుతుండటంతో ప్రజల్లో ఆందోళననెలకొంది. గత 24...
The Andhra Pradesh government has turned its attention to the four districts -Kurnool, Guntur, Krishna and Nellore, which are emerging as the hotspots of COVID-19....
కరోనా వైరస్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్నూలు పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు అంటే చాలామందికి తెలుసు. మనం చాలాసినిమాల్లో వీరిని చూశాం. వారి గెటప్లతో ఉన్నవారిని రోడ్లపైకి...
మెగాస్టార్ చిరంజీవికు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉంటారు. నిత్యం విధులు నిర్వహించే పోలీసుల్లో కూడా చాలామంది మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్స్ ఉన్నారు. చారిత్రాత్మక...
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రముఖమైన మహానంది ఆలయం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మండపం, కోనేరు...