YSRCP MLA Roja tasted a bitter experience on Thursday after the protesting Amaravati farmers blocked her convoy at SRM University. They raised slogans against her...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 50 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి 3 రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29...
జనసేన అధ్యక్షుడు పవన్కళ్యణ్.. రాజధాని రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలుపనున్నారు. రేపు ఉదయం మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఇసుక వారోత్సవాలను నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం 5 నెలల సమయం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో 'డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు'...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని...
మంత్రి నారా లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే కానప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి ఇప్పటికే 42 సంస్థలను తీసుకొచ్చారని.. వాటి ద్వారా 3500 మందికి ఉపాధి కలిగిందని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. నియోజకవర్గాన్ని...
గుంటూరు జిల్లా మంగళగిరిలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ అయిన తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళగిరి రిటర్నింగ్ ఆఫీస్ కి వచ్చారు. స్వార్థపూరిత రాజకీయాల విముక్తి...